Bangladesh : టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ బాయ్కాట్.. స్కాట్లాండ్కు బంపర్ ఆఫర్!
భారత్లో తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని, అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
భారత్లో తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని, అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
టీ20వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చేసింది. భద్రతాపరమైన సమస్యలు చూపిస్తూ.. తమ మ్యాచ్లను ఇండియా నుండి శ్రీలంకకు మార్చాలని బీసీబీ ఐసీసీని కోరింది.
కొన్ని రోజులుగా నానుతున్న బంగ్లాదేశ్ విషయం తేలిపోయింది. టీ20 వరల్డ్ కప్ లో తాము ఆడడం లేదని బీసీబీ కన్ఫార్మ్ చేసింది. తాము ఆడే మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించడానికి ఐసీసీ ఒప్పుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
టీ 20 వరల్డ్ కప్ కు సంబంధించి బంగ్లాదేశ్ కండిషన్స్ కు ఐసీసీ నో చెప్పేసింది. భారత్ వచ్చి ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే బీసీబీ మాత్రం భారత్ కు రామని...ఏమైనా అద్భుతాలు జరగాల్సిందేనని చెబుతోంది.
బంగ్లాదేశ్ కు ఐసీసీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించే సమస్య లేదని తేల్చి చెప్పేసిందని తెలుస్తోంది. భారత్ లో భద్రతా ముప్పు లేదని అందని చెబుతున్నారు.
ఆసియా కప్ టోర్నీలో నియమాలను ఉల్లంఘించిన క్రికెటర్లు అందరి మీదా ఐసీసీ చర్యలు తీసుకుంది. పాక్ క్రికెటర్ రవుఫ్ పై రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. భారత కెప్టెన్ సూర్యకుమార్, పేసర్ బుమ్రాలకు 30 శాతం ఫీజులో కోత పడింది.
ICC మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానుండగ.. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు వేయనున్నారు.
పుతిన్ని అరెస్ట్ చేయాలంటూ ఐసీసీ వారెంట్ జారీ చేయగా.. ఆయన హంగేరీకి ఎలా వెళతారనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది. ఈ పర్యటనలో పుతిన్ అరెస్ట్ అవుతారని వార్తలు వస్తున్నాయి. పుతిన్ను అరెస్ట్ చేయమని హంగేరీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యున్నత కమిటీ అయిన అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా తెలుగు వ్యక్తి, మాజీ రంజీ క్రికెటర్ వాకిన చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. భారత క్రికెటర్ల అసోసియేషన్ (ICA) ప్రతినిధిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.