BREAKING: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
షేర్ చేయండి
మక్కా ప్రమాదంలో చనిపోయి0ది వీళ్లే..! | Makkah Incident Updates | Saudi Arabia | Hyderabad | RTV
షేర్ చేయండి
Saudi Arabia: హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబంలో 7గురు.. మరో కుటుంబంలో 8గురిని పొట్టన పెట్టుకున్న బస్సు యాక్సిడెంట్!
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరిలో హైదరాబాద్కు చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారిలో ఒక కుటుంబానికి చెందిన 7 గురు, మరో కుటుంబానికి చెందిన 8 గురు ఉన్నారు.
షేర్ చేయండి
మక్కా ఘటన పై మంత్రి అజహరుద్దీన్..! | Minister Azharuddin Reaction On Makkah Incident | RTV
షేర్ చేయండి
Delhi Bomb Blast Latest Update🔴LIVE : హైదరాబాద్ కు మదర్ ఆఫ్ సైతాన్ | Umar Nabi | Hyderabad | RTV
షేర్ చేయండి
Hyderabadకు మొదటిసారి ఉపరాష్ట్రపతి.. రాజ్భవన్లో గవర్నర్, CMతో భేటీ
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/18/shamshabad-2025-11-18-06-55-35.jpg)
/rtv/media/media_files/2025/11/17/saudi-arabia-bus-accident-2025-11-17-16-57-38.jpg)
/rtv/media/media_files/2025/11/17/saudi-arabia-2025-11-17-13-37-11.jpg)
/rtv/media/media_files/2025/11/16/vice-president-radhakrishnan-2025-11-16-19-02-44.jpg)