BIG BREAKING: సంచలన అప్డేట్.. హర్మూజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది.
గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షణ చైనా సముద్రంలో తమ వ్యూహాత్మక పట్టును పెంచుకుంటోంది.
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఘాలిబాఫ్ దీనిపై వ్యంగ్యంగా స్పందించారు.
ఒకవైపు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు మొదలవుతున్నాయనే వార్తలు వినిపిస్తుంటే, మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఒక షాకింగ్ నిజం బయటపడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచానికే కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో ఇరాన్ తన పంథాను మార్చుకుంది. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామంది.
ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రెండవ వారంలోనే ప్రమాదంలో పడింది. ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై దాడులను తీవ్రతరం చేయడంతో, దానికి నిరసనగా ఇరాన్ ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది.