Latest News In Telugu Floods: భారీ వరదలు.. 11 మంది మృతి, 40 మంది గల్లంతు హిమాచల్ప్రదేశ్లో ఆకస్మిక వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 11 మందికి పైగా చనిపోయినట్లు గుర్తించారు. మరో 40 మంది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో వరదలు.. 35 మంది గల్లంతు! హిమాచల్ ప్రదేశ్ లోని కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత కురిసింది. దాంతో ఇళ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. మూడు ప్రాంతాల్లో దాదాపు 35 మంది గల్లంతయ్యారు. మండిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh: హిమాచల్ ఉపఎన్నికల్లో సీఎం భార్య విజయం హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బై పోల్స్లో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ భార్య కమలేశ్ ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 9399 ఓట్ల తేడాతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్పై ఆమె విక్టరీ కొట్టారు. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : కుండపోత వానలకు ఉత్తరాది రాష్ట్రాలు కకావికలం గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు వణకుతున్నాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.అస్సాంలో భారీ వర్షాల వల్ల కజిరంగా నేషనల్ పార్క్లోని 131 జంతువులు మృతి చెందగా, 96 జంతువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు..బీహార్లో పిడుగులు హిమాచల్ ప్రదేశ్, బీహార్లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు బోల్తా..నలుగురి మృతి..ఇంకా! సిమ్లాలోని జుబ్బల్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్ లోని గిల్తాడి రోడ్డు పై హెచ్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vacation : బడ్జెట్ తక్కువ.. ఎంజాయ్మెంట్ ఎక్కువ.. ఇండియాలోని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ భారతదేశంలో అతి తక్కువ బడ్జెట్ లో సందర్శించే కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలలోని చౌకైన వసతి, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. డార్జిలింగ్, వారణాసి, రిషికేశ్, కసోల్. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఈ ప్రదేశాలు ఉత్తమం. By Archana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Earthquake : హిమాచల్ ప్రదేశ్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతగా నమోదు హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి 9:35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. దీని ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు! హిమాచల్ ప్రదేశ్లో మరోసారి మంచు కురుస్తోంది. హిమాచల్లోని గిరిజన జిల్లాలు కిన్నౌర్, లాహౌల్ స్పితి, కులు , చంబా జిల్లాల్లో మరోసారి మంచు కురుస్తోంది.మంచుతో పాటు మధ్య కొండ ప్రాంత జిల్లాల్లో రాత్రంతా ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn