MI vs GT: ముంబై ఇండియన్స్ భారీ స్కోర్.. గుజరాత్ కొట్టగలదా ?
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్తో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 200 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ బ్యాటింగ్ లోపాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నోట్ చేస్తున్నాడు. అది కాస్త వైరల్గా మారడంతో వైభవ్ హోం వర్క్ని రాహుల్ కంప్లీట్ చేస్తున్నాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రాజస్థాన్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ సర్కార్ బంపరాఫర్ ప్రకటించింది. ఆయనకు రూ.10 లక్షల రివార్డు అందించనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. భవిష్యత్లో వైభవ్ దేశం తరఫున ఆడాలని సీఎం ఆకాంక్షించారు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బంపర్ విక్టరీ సాధించింది. 8 వికెట్ల తేడాతో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయసంగా చేరుకుంది. వైభవ్ సూర్యవంశీ (101) పరుగులతో చెలరేగిపోయాడు.
జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ శుభ్మన్ గిల్ (84) దంచికొట్టాడు. జోస్ బట్లర్ (50*) మరోసారి ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ గెలిస్తే ప్లేఆఫ్ బెర్తుకు చేరువవుతుంది.
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ను గాయలబెడద వేధిస్తోంది. ఇప్పటికే కీలక పేసర్ కగిసో రబాడ జట్టుకు దూరమవగా తాజాగా మరో ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా ఈ టోర్నీ ఆడట్లేదని జీటీ టీమ్ అధికారిక పోస్ట్ పెట్టింది.