సర్కార్ బడుల్లో పెరిగిన అడ్మిషన్లు..140 స్కూల్స్ రీ ఓపెన్!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, అధికారులు, టీచర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో గతేడాది కంటే ఈసారి మరో 50 వేల మంది చేరారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, అధికారులు, టీచర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో గతేడాది కంటే ఈసారి మరో 50 వేల మంది చేరారు.
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నేటినుంచి AI విద్య అమలు కానుంది. పైలెట్ ప్రాజెక్ట్గా 6జిల్లాల్లో 36ప్రైమరీ స్కూళ్లలో ప్రోగ్రామ్ అమలు చేయనున్నారు. 1-5వ తరగతి విద్యార్థులు FLN ద్వారా నేర్చుకున్న అంశాలను కంప్యూటర్ ముందు చదివితే ఇది లోపాలను గుర్తించనుంది.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, గురుకులాల్లో భోజనం పరిస్థితిపై విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసి వంట సరకులు తీసుకురావాల్సి వస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా ? అంటూ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదంటూ మండిపడింది.
నారాయణపేట్ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వ టీచర్లకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందని టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు.
ఉత్తరఖాండ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ రాష్ట్రంలో 1671 స్కూళ్లు మూసివేసినట్లు అక్కడి విద్యాశాఖ తెలిపింది. అలాగే 3,573 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిపోయిందని.. ఆ పాఠశాలలో పది లేదా అంతకన్న తక్కువ విద్యార్థులు చేరారని పేర్కొంది.