Trump Tariffs: భారత్పై మళ్లీ టారిఫ్లు పెంచుతా.. ట్రంప్ సంచలన హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
వెనెజువెలాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కడ చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అందుకే అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక సదుపాయాలు అందిస్తాయని తెలిపారు.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రోజురోజుకి కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇరాన్లో నిరసనలు చెలరేగడానికి ట్రంప్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
తాజాగా ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తుది గడువు ఏమి లేదన్నారు. యుద్ధం ముగింపు పైనే ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైట్హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్లపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో 5 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశం నిషేధించారు. బుర్కినా ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా దేశాలు.
సిరియాలో అమెరికన్ సైన్యంపై ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఆకస్మిక దాడి చేసింది. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌర అనువాదకుడు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలనే ఉద్దేశంతో హెచ్ 1బీ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచేసారు అధ్యక్షుడు ట్రంప్. అయితే ఈ నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 20 రాష్ట్రాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలంగాణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు.