Crime News: పేరుకి గజదొంగ.. ప్రేమలో ఆణిముత్యం: చోరీ సొమ్ముతో ప్రియురాలికి రూ.3కోట్ల ఇల్లు!
షోలాపూర్కు చెందిన పంచాక్షరిస్వామి తన గర్ల్ఫ్రెండ్కు రూ.3కోట్లతో ఇల్లు కట్టించాడు. మైనర్గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేశాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని ఆమెకు కోల్కతాలో రూ.3కోట్లతో ఇల్లు నిర్మించాడు. తాజాగా పోలీసులు అరెస్ట్ చేయగా ఈవిషయం వెల్లడైంది.
YS Viveka Murder Case: వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురిపై కేసు!
ఏపీ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ చైతన్య రెడ్డి, మాజీ ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, మాజీ కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, మాజీ జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఉన్నారు.
స్నేహితుల మధ్య టీ షర్టు పెట్టిన చిచ్చు.. ఒకరు మృతి
మహారాష్ట్రలో టీషర్టు వివాదం ఓ మనిషి ప్రాణాలను బలి తీసింది. కేవలం రూ.300 టీ షర్టు కోసం సోదరులు ఇద్దరూ కలిసి స్నేహితుడిని గొంతు కోసం హత్య చేశారు. టీ షర్టు డబ్బులు తిరిగి ఇవ్వలేదని స్నేహితుడిని చంపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Prabhakar Crime: ప్రభాకర్ కేసులో భయంకర నిజాలు.. 100మంది అమ్మాయిలను అనుభవించి!
క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసు విచారణలో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. ఛాతీపై 3, 100 నెంబర్ల టాటూ వెనక పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 3 అంటే రూ.3 కోట్లు కొట్టేయాలని, 100 మంది అమ్మాయిలను అనుభవించాలని అతడు స్కెచ్ వేసినట్లు వెల్లడించారు.
ముగ్గురు చిన్నారుల మిస్సింగ్.. విశాఖలో కలకలం..
వైజాగ్లో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిస్సా బోర్డర్లో ఆ ముగ్గురు చిన్నారులను పోలీసులు గుర్తించారు.
తిరుపతిలో భారీ చోరీ.. కిలోల బంగారం గోవిందా
కొందరు దొంగలు ఇళ్లను బద్దలు కొట్టి బంగారం కొట్టేసిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాలుగు విల్లాలో దొంగతనం చేశారు. రెండు విల్లాల నుంచి 1.048 కిలోల బంగారం కొట్టేశారు. మిగతా విల్లాల తలుపులను ధ్వంసం చేశారు.
Hyderabad: గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్ర గాయాలు!
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై దొంగ రెండురౌండ్లు కాల్పులు జరిపడంతో కానిస్టేబుల్, బౌన్సర్కు గాయాలయ్యాయి. అనంతరం ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్గా చెబుతున్నారు.
Crime News: ఏపీలో మరో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన భార్య!
శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిపేటలో వైసీపీ కార్యకర్త గురుగుబెల్లి చంద్రయ్య హత్యకేసులో సంచలన నిజాలు బయటకొచ్చాయి. ప్రియుడి మోజులో పడి భార్య ఈశ్వరమ్మే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు తెలిసింది. ప్రియుడు బాలమురళీ కృష్ణతో కలిసి హత్య చేయించనట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/02/06/pF43wDYJl46Dfqb6Tpj3.jpg)
/rtv/media/media_files/2025/02/05/lToygUOMiv2bQ7KSQPg4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Case-against-Dastagiri-in-Pulivendula-PS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T112425.279.jpg)
/rtv/media/media_files/2025/02/03/vl8MNyIthF4z69AQNlcj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/missing-children-jpg.webp)
/rtv/media/media_files/2025/01/16/tkU7K6KrfTpiBGfaPeJ2.jpg)
/rtv/media/media_files/2025/02/01/keJGkYkJW60q7cBGpgXg.jpg)
/rtv/media/media_files/2025/02/01/cvu25LkOMUDNZj0FrROj.jpg)