మేడ్చల్ జిల్లాలో దారుణం..అన్నదమ్ములతో కలిసి భర్తను హతమార్చిన భార్య..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళా ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టింది. సోదరులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళా ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టింది. సోదరులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
కరీంనగర్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా కన్నతండ్రే అమానుషానికి పాల్పడ్డాడు. అల్లారు ముద్దుగాపెంచుకోవలసిన పిల్లలను దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి కవల పిల్లలను చంపి బావిలో పడేసిన ఘటన కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ లో చోటు చేసుకుంది.
భార్య మరోకరితో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాకుండా ప్రియుడితో కలసి భర్తను వేధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో జరిగిన ఈ ఘటనలో భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికాస్ కుమార్ను సీఐడీ అధికారులు హైదర్షాకోట్లో అరెస్టు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న వికాస్ ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది.
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ పీఏ వెంగళ దినేష్ గౌడ్ భార్య రోహిణి (32) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దినేష్ మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను టార్చర్ పెట్టడం వల్లే రోహిణి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్లో పట్టపగలు అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్లోని తన సొంత ఆఫీసులో అడ్వకేట్పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సోంత బామ్మర్ధులే ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు.
కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వృద్దులా? పసివారా? అనేది ఆలోచించకుండా ఆడవారైతే చాలు అన్నట్లు వ్యవహారిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
మహిళా ఫిజియోథెరపీస్ట్ డాక్టర్ బత్తిని అనిత (29) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అవివాహితురాలైన అనిత శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఐదేళ్లక్రితం పెళ్లిచేసుకున్న ఒక జంట మధ్యలో మరో వ్యక్తి రావడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి దూరమయ్యారు. ఈ క్రమంలోనే గొడవలు ఎక్కువై భార్యను గొంతుకోసి చంపాడు. కాగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.