Chhattisgarh : ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన కీలక మావోయిస్టులు.. ఒక్కొక్కరిపై
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ధమ్తరి జిల్లాలో రూ. 47 లక్షల రివార్డు కలిగిన తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ధమ్తరి జిల్లాలో రూ. 47 లక్షల రివార్డు కలిగిన తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఆపద సమయంలో ఆదుకోవాల్సిన పోలీస్ సిబ్బందే ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 19 ఏళ్ల యువతిని ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది. వారిలో ఓ వ్యక్తి ఎమర్జెన్సీ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్.
ఛత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, బీజాపూర్ జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారి సంఖ్య 103గా ఉంది. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఛత్తీస్గఢ్ చరిత్రలో అతిపెద్ద ఘటనల్లో ఒకటి
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కరెంట్ వైర్ తెగిపడి స్పాట్లోనే ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్గడ్లో చోటుచేసుకుంది. కొండగావ్ పండుగ సందర్భంగా అక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంట్పై వైర్ పడింది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన గరియాబంధ్ జిల్లాలోని నల్లగడ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో పలువురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా లుటి జలాశయం కూలిపోవడంతో, వరదనీరు సమీపంలోని గ్రామాల్లోకి ఉప్పెనలా దూసుకువచ్చింది. ఈ విషాద ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.