నేషనల్ Amit Shah : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై అమిత్ షా సంచలన ట్వీట్ ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్కౌంటర్ను "నక్సలిజానికి మరో బలమైన దెబ్బ" అని అభివర్ణించారు. By Krishna 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ , కొబ్రా సిబ్బందితో కూడిన బృందం ఈ ఆపరేషన్ను నిర్వహించింది By Krishna 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ .. నలుగురు నక్సలైట్లు హతం ఛత్తీస్గఢ్లో మావోలు పిట్టల్లా రాలిపోతున్నారు. దండకారణ్యాన్ని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా మావోలకు, భధ్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరగగా.. నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోలనుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Chhattisgarh Maoist Encounter Updates | ఛత్తీస్గడ్లో మొదలైన రక్త చరిత్ర | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమిత్ షా కీలక నిర్ణయం..మావోయిస్టుల్లో టెన్షన్- టెన్షన్| Amit Shah Shocking Decision On Maoists | RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్ గఢ్ అబూజ్ మడ్ అడవిప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. By srinivas 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist Attack: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ పై మావోయిస్టుల మెరుపుదాడి ఛత్తీస్ఘడ్–తెలంగణ బార్డర్లోని జీడిపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ మీద మావోయిస్టులుమెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు దాడికి దిగారు. ఇద్దరి మధ్యా కాల్పులు జరుగుతున్నాయి. By Manogna alamuru 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బీజేపీ పార్టీ మారకుంటే చంపేస్తాం : మావోయిస్టుల వార్నింగ్ చత్తీష్ గడ్ లో మావోయిస్టులు ఇద్దరు మాజీ సర్పంచ్ లను హత్య చేశారు. వారి మృతదేహాలపై బీజేపీ పార్టీ వీడకుంటే చంపేస్తామని రాసిన కరపత్రాన్ని వదిలారు. ఆ పార్టీ నేతలే టార్గెట్గా మావోయిస్ట్ దళాల దాడులు కొనసాగుతున్నాయి. By K Mohan 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Chhattisgarh : పోలీసులు VS మావోయిస్టులు..| 36 Maoists Killed in Encounter | RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn