భారీ ఎన్కౌంటర్.. మరో కీలకనేత మృతి
నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన కేశవరావు వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి చేరారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడం, ఐఈడీ బాంబు తయారీ, పేల్చడం వంటి వాటిలో కేశవరావు దిట్ట.
ఛత్తీస్ ఘడ్ లో రాయ్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ పూర్-బలోడా బజార్ రోడ్డులో సారగావ్ సమీపంలో ట్రైలర్ వాహనాన్ని ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 క్రైం | Short News | Latest News In Telugu
ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ హతమయ్యాడు. గరియాబంద్ ఎస్పీ అధికారికంగా ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించారు.
ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై ఏడుగురు టీచర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిలో నలుగురు మాత్రమే ముస్లింలు ఉన్నారని పోలీసు అధికారి చెప్పారు.
కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రె గుట్టల్లో కీలక అడుగు ముందుకుపడింది. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్ ను గుర్తించారు. మావోయిస్టుల కంచుకోట అయినా కర్రెగుట్టల్లో వారికి చెందిన భారీ బంకర్ను భద్రతా దళాలు గుర్తించాయి.
ఛత్తీస్గఢ్ జాష్పూర్ జిల్లాలో ధులు రామ్కు 10మంది మహిళలతో వివాహమైంది. వివిధ కారణాలతో 9మంది భార్యలు అతనితో ఉండలేక వదిలేసి పోయారు. చివరి భార్య బసంతి బాయిని భర్త రాయితో కొట్టి చంపాడు. ఆమె తనని వదిలేస్తోందేమో అనే అనుమానంతో చంపానని రామ్ పోలీసులకు చెప్పాడు.