Bandi Sanjay : నా కొడుక్కి బెయిల్ వస్తుంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
కుమారుడి లొంగుబాటుపై కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. చట్టం మీద ఉన్న గౌరవంతో, విచారణకు సహకరించడం కోసమే తన కొడుకును పోలీసులకు అప్పగించానని ఆయన స్పష్టం చేశారు.
కుమారుడి లొంగుబాటుపై కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. చట్టం మీద ఉన్న గౌరవంతో, విచారణకు సహకరించడం కోసమే తన కొడుకును పోలీసులకు అప్పగించానని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం ఎదురై, అధికారాన్ని కోల్పోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పరీక్ష రద్దు నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనను నింపింది. పేపర్ లీకేజీ, రద్దుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. విచారణ హాజరు కావాలని భగీరథ్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ భగీరథ్ విచారణకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నేను ఏరోజు కూడా తల వంచుకునే పనులు చేయనని.. కొందరు కావాలనే నాపై కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.