తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | CM Chandrababu Naidu | Tirupati | RTV
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | AP CM Chandrababu Naidu visits Tirumala Temple and celebrates his grand sons birthday | Tirupati | RTV
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | AP CM Chandrababu Naidu visits Tirumala Temple and celebrates his grand sons birthday | Tirupati | RTV
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పునర్నిర్మానం పనులను ప్రారంభించేందుకు ప్రదాని మోడీని ఆహ్వానించాలని ఏపీ సీం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.
ఎమ్మెల్సీ సీటు దక్కడంపై బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు కీలక కామెంట్స్ చేశారు. 2014లోనే తనకు మంత్రి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ తాను తిరస్కరించానని తెలిపారు. ఇక మాజీ సీఎం జగన్ తో తనకు రహస్య స్నేహం ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ప్రముఖ నటుడు పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ను కర్నూల్ జేఎఫ్సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల నిప్పులు చెరిగారు. పవన్ కు పౌరుషం చచ్చిపోయిందా అంటూ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామల మీడియా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఫ్రీబస్ ప్రయాణంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ బస్సుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫ్రీ బస్సు ప్రయాణం రాష్ట్రమంతా కాదని, జిల్లాల వరకే పరిమితమని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో నిర్ణయం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోమారు మాజీ సీఎం తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి, జగన్ కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కేలేదని షర్మిళ ఖరాఖండిగా అన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి మరో షాక్ తగిలింది. ఇవాళ ఒక్కరోజే దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు అయ్యాయి.పవన్పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి.