Jagan: నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన
AP: మాజీ సీఎం జగన్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, బాధితులను పరామర్శించనున్నారు. కాగా నిన్న గుంటూరులో సహన కుటుంబ సభ్యులను, బద్వేల్లో అత్యాచారానికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
/rtv/media/media_files/2024/10/27/tG64P12jTQhu39kuk8lv.jpg)
/rtv/media/media_files/2024/10/24/enRZWXrLmZoLrnsIjDQZ.jpg)
/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
/rtv/media/media_files/2024/10/20/Pv90LZC8DN6FF0ZEx6bw.jpg)
/rtv/media/media_files/2024/10/19/7VTs2HgaSyh4faLpjk0y.jpg)