Telangana Secretariat : సచివాలయంలో కూలిన గోడ...తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. పెచ్చులూడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే సచివాలయం పెచ్చులూడిన ప్రాంతంలోనే ఒక కారు ఉండటంతో ఆ కారు ధ్వంసం అయింది.
Mahakumbha Mela Accident : మహాకుంభమేళాలో మరో ప్రమాదం..8మంది మృతి
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళా లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ఇటీవల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా కుంభమేళాకు వెళ్తూ జరిగిన ప్రమాదంలో 8మంది మృతి చెందారు
Bengaluru: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం..
టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్, ద వాల్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును ఆటో ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ద్రావిడ్ సురక్షితంగా బయటపడ్డారు.
BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై దుర్మరణం..!
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ దగ్గర బైక్ ను తప్పించబోయి SI శ్వేత కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్వేత స్పాట్ లోనే మృతి చెందారు. ప్రస్తుతం శ్వేత పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్నారు.
Tirupathi: తిరుపతి-చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి, చెన్నై రోడ్డులో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి.
Haryana: హరియాణాలో కాలువలోకి దూసుకెళ్ళిన జీపు..9 మంది మృతి
హరియాణాలో ఫతేహాబాద్ లో పెళ్ళి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ జీపు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
Ireland: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐర్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం కలకలం రేపింది. ఒకరు పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26) కాగా.. మరొకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25)గా గుర్తించారు.
Ap: ఐర్లాండ్లో ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి
ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్ , పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ గా అధికారులు గుర్తించారు.
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/02/04/xdG4cpaxWtztkXRBQVXf.jpg)
/rtv/media/media_files/2025/02/06/Uy9FtKdbHTLpHafSrt3a.webp)
/rtv/media/media_files/2025/02/05/zCapCMa2yT3x0PPZ0vw6.jpg)
/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
/rtv/media/media_files/RyFWp6CVY6VnX9nhVUxL.jpg)
/rtv/media/media_files/2025/01/28/F84UXyQn9pNJIJZ4Tpv6.webp)