HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. 

New Update
cric

Hyderabad Cricket Fans

టీ 20 వరల్డ్ కప్, దాని తరువా ఛాంపియన్స్ ట్రోపీ టీమ్ ఇండియా గెలవడంతో భారతీయుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వన్డే వరల్డ్ కప్ పోయిందన్న బాధను మరిపించేలా చేశాయి. ఈ ఆనందంతో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ లో అయితే ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చసుకున్నారు. డ్యాన్సలు చేస్తూ టీమ్ ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కేరింతలు కొడుతూ, బాణా సంచా కాల్చుతూ మడావుడి చేశారు. దీంతో దిల్ సుఖ్ నగర్ లో రోడ్లు జనాలతో నిండిపోయాయి. దాంతో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది. ఎంత చెప్పినా అభిమానులు రోడ్ల మీద నుంచి కదల్లేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. దెబ్బకు జనాలు పరుగులు తీశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK Vs PBKS: నువ్వా.. నేనా? టగ్గాఫర్ నడుస్తున్న పంజాబ్- చెన్నై మ్యాచ్!

పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా నడుస్తోంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట దూకుడుగా ఆడిన పంజాబ్ వరుస వికెట్లు కోల్పోతోంది. 12 ఓవర్లలో 128/5 పరుగులు చేసింది. 

author-image
By srinivas
New Update
pbks csk

IPL 2025 Punjab Kings and Chennai Super Kings match

CSK Vs PBKS: పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా నడుస్తోంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట దూకుడుగా ఆడిన పంజాబ్ వరుస వికెట్లు కోల్పోతోంది. 12 ఓవర్లలో 128/5 పరుగులు చేసింది. 

 

 

punjab | IPL 2025 | telugu-news | today telugu today telugu news

 

Advertisment
Advertisment
Advertisment