ప్రియుడితో పారిపోయిన భార్య.. కాల్చిచంపిన భర్త
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోయిన భార్యను పోలీస్ స్టేషన్లోనే భర్త కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోయిన భార్యను పోలీస్ స్టేషన్లోనే భర్త కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
వెనెజువెలాపై దాడితో ప్రపంచ పరిణామాలు చాలా మారిపోయాయి. దీంతో ఒక్కసారి అగ్రరాజ్యం స్ట్రాంగ్ అయిపోయింది. ఆ దేశ దూకుడుకు రష్యా ల్లాంటి దేశాలు కూడా కాస్త నెమ్మదిస్తున్నాయని తెలుస్తోంది. అందుకే పుతిన్ కూడా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.
బెంగళూరు టెకీ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె (34) విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఓ యువకుడు హత్య చేసినట్లు తాజాగా వెల్లడైంది.
బాహుబలి రాకెట్ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త ఏడాది విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) 2026లో మొదటి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ద్వారా ఈవోఎస్-ఎన్1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది.
జనవరి 12 వస్తే దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ సందర్భంలో కేవలం ఉపన్యాసాలు, ఫోటోలకు పరిమితమవుతున్నామా? లేక నిజంగా వివేకానంద ఆలోచనలను యువత జీవితంలోకి తీసుకెళ్తున్నామా? అనే ప్రశ్న మన ముందుంది.
లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పాకిస్థానీ సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని తన వ్యాఖ్యల ద్వారా అతడు బయట పెట్టాడు.
ISRO విజయాల్లో 'పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్' పాత్ర ఎంతో కీలకం. 1990లలో ప్రారంభమైన ఈ రాకెట్ ప్రస్థానం, రేపు ప్రయోగించబోయే PSLV-C62 వరకు ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఈ రాకెట్, ఇస్రోకు నిజమైన 'నమ్మిన బంటు'గా నిలిచింది.
జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ మరోసారి భారత్పై విషం చిమ్మాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో రికార్డింగ్లో అతను భారత్కు వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లల్ని తయారు చేశామన్నాడు.
ప్రాణాంతకమైన చైనా మాంజా - పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాశంగా మారుతోంది. పండుగ మొదలు కాకముందే ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారు. ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో మెడ చుట్టూ కుట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మెడలకు రక్షణ పట్టీలు అందజేస్తున్నారు.