/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 09, 2025 11:25 IST
జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
పవన్ కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పవన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్కు థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.
Pawan Kalyan thanks to jagan Photograph: (Pawan Kalyan thanks to jagan) -
Apr 09, 2025 11:09 IST
ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
-
Apr 09, 2025 11:08 IST
ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత
మహారాష్ట్ర ఠాణే నగరంలో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ళ యువకుడు పదేళ్ల బాలికను ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి చంపాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు.
-
Apr 09, 2025 11:08 IST
తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!
జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. తండ్రితో మాట్లాడాలని మనోజ్ లోపలి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటికి ఎవరూ రాకుండా రెండు కిలోమీటర్ల అవతలే వాహనాలు నిలిపివేస్తున్నారు.
-
Apr 09, 2025 11:08 IST
30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!
యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ రెండున్నర సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లి అయ్యింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ ఐదుసార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది.
-
Apr 09, 2025 11:07 IST
ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!
-
Apr 09, 2025 11:07 IST
పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య
-
Apr 09, 2025 11:05 IST
చైనాపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.
-
Apr 09, 2025 11:04 IST
ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత
-
Apr 09, 2025 11:04 IST
తైవాన్లో భారీ భూకంపం
-
Apr 09, 2025 11:04 IST
శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
కరీంనగర్లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Telangana Crime Photograph: (Telangana Crime ) -
Apr 09, 2025 11:03 IST
ఎమ్మెల్యే రాజాసింగ్కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
-
Apr 09, 2025 11:02 IST
సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు
-
Apr 09, 2025 11:01 IST
జగన్కు ఎస్ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!
-
Apr 09, 2025 11:01 IST
డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?
-
Apr 09, 2025 11:01 IST
ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు
-
Apr 09, 2025 11:01 IST
బాలీవుడ్లో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత!
-
Apr 09, 2025 11:00 IST
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు
-
Apr 09, 2025 11:00 IST
నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం
-
Apr 09, 2025 10:59 IST
తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
-
Apr 09, 2025 10:59 IST
మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..
-
Apr 09, 2025 10:59 IST
తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
Nitin Gadkari: త్వరలో టోల్ ట్యాక్స్లో కొత్త విధానం.. కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ
జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Union Minister Nitin Gadkari
జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో దీనిగురించి మాట్లాడారు. రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తుండటం వల్ల సుంకాల వసూలు తప్పనిసరి అని పేర్కొన్నారు. దేశంలో నాలుగు లేన్ల రహదారుల పైనే ప్రస్తుతం టోల్ పన్ను వసూలు చేస్తున్నామని.. రెండు లేన్ల రహదారులపై చేయడం లేదని చెప్పారు.
Also Read: అంతరిక్షంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు?
2019-20లో రూ.27,503 కోట్లు టోల్ ట్యాక్స్ వసూలు చేయగా.. 2023-24లో ఇది రూ.64,809 కోట్లకు పెరిగిందని తెలిపారు. అలాగే 2023-24లో 18 ఏళ్లలోపు మైనర్ బాలబాలికల వల్ల 11,890 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా తమిళనాడలోనే 2,063 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు శాటిలైట్ల సాయంతో ప్రధాన రహదారులపై ట్యాక్స్ వసూలు చేసే వ్యవస్థపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు.
Also Read: అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం
ఇందులో భద్రతాపరమైన, వ్యక్తిగత గోప్యతాపరమైన అంశాలు లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. అయితే వాహనాలు టోల్ గోట్ల వద్ద ఆగకుండానే ఆటోమేటిగ్గా రుసుము చెల్లించేలా ఈ శాటిలైట్లు సాయపడతాయి. ప్రస్తుతం భారత్ తన నావిక్ వ్యవస్థ కింద పరిమిత సంఖ్యలోనే శాటిలైట్లను కక్ష్యలోకి ప్రయోగించింది. అంతర్జాతీయ యంత్రాంగమైన GNSSలో శాటిలైట్ల సాయంతో ఎలక్ట్రిక్ పన్ను వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
Also Read: జాన్ ఎఫ్ కెన్నడీ హత్య వెనుక సీఐఏ హస్తం !
Also Read: 12 ఏళ్ల క్రితమే సునీతపై పాఠం..ఎక్కడో తెలుసా?
🔴Live Breakings: జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు క్రైం | Short News | Latest News In Telugu
Crime: ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత
మహారాష్ట్ర ఠాణే నగరంలో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ళ యువకుడు పదేళ్ల బాలికను ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
pregnant scam : 30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!
యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ క్రైం | Short News | Latest News In Telugu
BIG BREAKING: ఆర్బీఐ గుడ్న్యూస్.. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు
RBI వడ్డీ రేట్లు తగ్గిస్తూ గుడ్ న్యూస్ తెలిపింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గించింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..
ముంబయ్ పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా చిట్టచివరి పిటిషన్ కూడా తిరస్కరణ గురైంది. దీంతో అక్కడి అధికారులు అతనిని భారత్ కు అప్పగించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?
AP News: జగన్ మానసిక స్థితిపై అనుమానంగా ఉంది.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!
Viral News: సంతాన బావి.. ఈ నీళ్లు తాగితే కవల పిల్లలు.. ఆ ఊరంతా వాళ్లే!
Mujra Party : మొయినాబాద్లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!
NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్