Skin Care Tips: ఈ ఆకుతో మొటిమలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చు

ముఖానికి వేపాకుల పేస్ట్‌ను రాయడం వల్ల మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు వేపాకు రసం లేదా పేస్ట్ అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది.

New Update
హెల్త్‌కి వేపాకు రసం ఎంత మంచిదో తెలుసా?

neem leaves

Skin Care Tips: ఏ కాలమైనా కొందరికి ముఖంపై మొటిమలు వస్తాయి. దీనివల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. ఎన్ని క్రీములు రాసినా కూడా ఆ మొటిమలు తగ్గవు. ఇంకా ఈ క్రీముల వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి. అయితే ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే రకరకాల ప్రొడక్ట్స్ ఫేస్‌కి రాయక్కర్లేదు.

ఇది కూడా చూడండి: TG Schools: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు..

సహజంగా ఉండే పదార్థాలను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మొటిమలు తగ్గాలంటే వేపాకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ఇది కూడా చూడండి: Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్‌ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!

ఇవి మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. వేప పేస్ట్(Neem Paste) లేదా వేప నూనెను ముఖంపై అప్లై చేయడం వల్ల ఈజీగా తగ్గుతాయి. డైలీ కాకపోయిన వారానికి ఒకసారి లేదా రెండు సార్లు అయినా కూడా ఈ వేపాకు నూనె లేదా పేస్ట్‌ను అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పీరియడ్స్ సమయంలో పరిగెత్తితే ఏమవుతుంది.. మంచిదేనా?

నిపుణులు అభిప్రాయం ప్రకారం.. నెలసరి టైంలో అరగంట సేపు తేలికగా పరుగెత్తడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుందట. అంతేకాదు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. ఋతుక్రమ నొప్పి తీవ్రంగా ఉంటే పరుగెత్తడం మానుకోవాలని సూచిస్తున్నారు. 

New Update
Running fast

Running fast

పీరియడ్స్ సమయంలో మహిళల శరీరం అనేక శారీరక, మానసిక మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో సంభవించే మార్పులను  ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (PMS) అంటారు. కడుపు నొప్పి, అలసట, బలహీనత, రొమ్ము నొప్పి, మూడ్ స్వింగ్స్  ఇలా అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. మరికొంతమంది శరీరాన్ని యాక్టీవ్ గా ఉండడానికి తేలికపాటి వ్యాయామాలు చేస్తారు. 

తేలికపాటి వ్యాయామం చేయడం సరేకానీ.. పీరియడ్స్ సమయంలో పరిగెత్తడం, గెంతడం వంటివి చేయొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు అభిప్రాయం ప్రకారం.. నెలసరి టైంలో అరగంట సేపు పరుగెత్తడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుందట. అంతేకాదు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అదేపనిగా పరుగెత్తడం చాలా ప్రమాదకరం. వేగంగా కాకుండా నెమ్మదిగా పరుగెత్తాలి. 

 పరిగెత్తితే ఏమవుతుంది? 

రక్త ప్రసరణను

నెలసరి సమయంలో పరుగెత్తడం రక్త ప్రసరణనను మెరుగుపరుస్తుంది.  సరైన రక్తప్రసరణ పెల్విన్ ప్రాంతంలో కలిగే  ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మానసిక స్థితి

పీరియడ్స్ సమయంలో తేలికగా పరిగెత్తడం లేదా జాగింగ్ చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) స్థాయిలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. , ఇది చిరాకు,  మూడ్ స్వింగ్స్ ని  అదుపులో ఉంచుతుంది.

నొప్పి నుంచి ఉపశమనం

పీరియడ్స్ సమయంలో పరుగెత్తడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) రిలీజ్ అవుతాయి.  ఇవి పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి. 

ఎనర్జీ 

పీరియడ్స్ సమయంలో అలసట,   బలహీనత సర్వసాధారణం. 
ఈ సమయంలో పరుగెత్తడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. దీనివల్ల  నీరసం తగ్గుతుంది. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి 

  • డీహైడ్రేషన్‌కు గురైనవారి పరిగెత్తడం మంచిది కాదు.
  • అలాగే  పీరియడ్స్  సయమంలో అదేపనిగా పరుగెత్తడం చాలా ప్రమాదకరం. వేగంగా కూడా పరుగెత్తవద్దు. నెమ్మదిగా పరుగెత్తాలి. 
  • ఋతుక్రమ నొప్పి తీవ్రంగా  ఉంటే పరుగెత్తడం మానుకోండి. 
Advertisment
Advertisment
Advertisment