మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అనుచరుడు, హుజూర్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ మరణించారు. తెలంగాణ | క్రైం | నల్గొండ | Latest News In Telugu | Short News
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
ByNikhil
సీఎం రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధం లేకుండా హైకమాండ్ కోటాలో విజయశాంతి ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు కుటుంబ సమేతంగా కలిశారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
ByNikhil
ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి
ByNikhil
దుబాయ్ వేదికగా IND - NZ జట్ల మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల.......... స్పోర్ట్స్ | Latest News In Telugu
ByNikhil
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/03/11/6NwO1CKP5f0R7GuapK9R.jpg)
/rtv/media/media_files/2025/03/11/DYh5VUTttXmO5eOTSvCh.jpg)
/rtv/media/media_files/2025/03/10/L9MQ6fUoYfcY54ulEXks.jpg)
/rtv/media/media_files/2025/03/10/zpfuaJD6W2fUMcFS8T9Z.jpg)
/rtv/media/media_files/2025/03/10/nRwYkULjc9lAKTNyEgYb.jpg)
/rtv/media/media_files/2025/03/10/li2Cd60ZiAqFn04ix4Yi.jpg)
/rtv/media/media_files/2025/03/10/KObp1TNcFWqKDnnCJ6o9.jpg)
/rtv/media/media_files/2025/03/09/tgZ86y107hOIm2dEU7Ok.jpg)
/rtv/media/media_files/2025/03/09/zTsWhic8yP6ekjB15RWZ.jpg)
/rtv/media/media_files/2025/03/09/O4XvKFNTLtxQzgC7rq1U.jpg)