Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. స్పాట్ లో వంద మంది!
గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది.
గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది.
వినాయక చవితి ఈవెంట్లో పాల్గొనేందుకు నెల్లూరుకు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో కంటైనర్ అతివేగంతో టాటా మ్యాజిక్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే డ్యాన్స్ మాస్టర్తో పాటు, డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నేడు సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
సుగాలి ప్రీతి కేసు ఏపీలో మరోసారి దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ప్రతీ మృతి కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 7న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని కొన్ని నగరాల్లో కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే,లక్నో, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్, గౌహతి,పాట్నా, భోపాల్, భువనేశ్వర్ వంటి నగరాల్లోలలో స్పష్టంగా కనిపిస్తుంది.
IBPS RRB 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13,217 క్లర్క్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 1, చివరి తేదీ సెప్టెంబర్ 21గా నిర్ణయించారు. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.