Telangana: అశోక్నగర్లో నిరుద్యోగుల భారీ ర్యాలీ హైదరాబాద్లోని అశోక్నగర్లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు.సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ - 2, గ్రూప్ - 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. By B Aravind 13 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ashoknagar: హైదరాబాద్లోని అశోక్నగర్లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ - 2, గ్రూప్ - 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Also Read: గద్వాల్లో ఘోరం.. నలుగురు విద్యార్థులకు పాముకాటు #telugu-news #telangana-news #cm-revanth-reddy #hyderabad #ashok-nagar సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి