సీఎం రేవంత్ను కేంద్రం పట్టించుకోవట్లేదు...KTR సంచలన కామెంట్స్!
మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మెట్రో రెండో దశ ప్రాజెక్టు సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.
CM Revanth Reddy : అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్!
వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సీఎం.. ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.
BIG BREAKING : సీఎం రేవంత్ సంచలనం.. రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి రాజీనామా!
ప్రస్తుతం రాష్ట్రం నుండి అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ, రేణుకా చౌదరిలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన వేం నరేందర్ రెడ్డి తన పదవిని త్యాగం చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
లీకు వీరులపై సీఎం రేవంత్ విచారణ .. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ పోటీకి రేవంత్ గ్రీన్ సిగ్నల్.. | CM Revanth Reaction On Pawan Kalyan Contest In Telangana | RTV
CM Revanth Reddy : కేటీఆర్ సైగలు చేస్తే కిషన్ రెడ్డి డాన్సులు చేస్తుండు : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో జరిగిన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.
CM Revanth Reddy : మీనాక్షిపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు : సీఎం రేవంత్ రెడ్డి
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా బీజేపీ చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు.
CM Revanth Reddy : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేవరకు నిద్రపోను : సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు నిజమైన గుర్తింపు దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా స్వయం సహాయక సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను అందజేసేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మహిళాశక్తి పేరుతో ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు.
/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)
/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
/rtv/media/media_files/2026/06/13/vem-narendar-reddy-2026-06-13-18-01-49.jpg)
/rtv/media/media_files/2026/06/13/mahesh-kumar-goud-2026-06-13-15-42-11.jpg)
/rtv/media/media_files/2026/06/12/cm-revanth-2026-06-12-18-35-13.jpg)
/rtv/media/media_files/2026/06/09/cm-revanth-1-2026-06-09-21-27-51.jpg)
/rtv/media/media_files/2026/06/09/cm-revanth-2026-06-09-19-31-17.jpg)