/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/baby-girl-1-jpg.webp)
ముంబై ఎయిర్పోర్టులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. కళ్లు కూడా తెరవని ఓ శిశువు బాత్రూమ్లోని చెత్త డబ్బాలో కనిపించింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో విమానాశ్రయం టెర్మినల్ 2 లోని వాష్రూమ్ను సిబ్బంది క్లీన్ చేస్తుండగా నవజాతి శిశువు మృతదేహం లభించింది.
Also Read : థియేటర్లో మొత్తం మ్యాడ్, మ్యాడ్.. 'MAD Square' ట్రైలర్ చూశారా!
#BREAKING: A newborn's body was found in a toilet dustbin at Mumbai Airport, causing a stir. Sahar Police registered a case against an unknown person and launched an investigation to identify the individual responsible for abandoning the baby: Mumbai Police pic.twitter.com/7dVOkZsX2a
— IANS (@ians_india) March 26, 2025
Also Read : ముంబై ఎయిర్పోర్టులో దారుణం.. చెత్త బుట్టలో శిశువు
వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా..
వెంటనే సిబ్బంది అధికారులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. అయితే ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియదు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే కావాలనే శిశువుని హత్య చేశారా? లేకపోతే పుట్టిన తర్వాత చెత్త డబ్బాలో పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: TG Politics: మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
Latest crime news | new-born-baby | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | telugu breaking news