నేడే రుణమాఫీ.. బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం మీటింగ్-VIDEO

నేడు రైతులకు రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేయనున్న నేపథ్యంలో ప్రజాభవన్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ రామ కృష్ణారావు పాల్గొన్నారు.

New Update
నేడే రుణమాఫీ.. బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం మీటింగ్-VIDEO

Advertisment
Advertisment
తాజా కథనాలు