Crime News : వరంగల్ జిల్లాలో దారుణం...యువతిపై గ్యాంగ్ రేప్..హత్య
వరంగల్ జిల్లాలో ఓ యువతి అనుమానస్పద మృతి తీవ్ర కలకలం సృష్టించింది. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. ఏకే తండాకు చెందిన 21 ఏళ్ల యువతిని రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు గంజాయి మత్తులో రేప్ చేసి చంపారని ఆరోపిస్తున్నారు.
Road Accident : చిత్తూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద బస్సు, కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
మంటల్లో చిక్కుకుని కళ్ళముందే తండ్రీకూతురు.. | Hanumakonda Family Fire Incident | Son In Law | RTV
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో మహిళను కాటేసిన పాము?...టీటీడీ అధికారులు ఏమన్నారంటే?
తిరుమలలో మహిళను పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు క్యూలైన్లో నిలబడి ఉండగా పాము కాటేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే టీటీడీ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. భక్తురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
BRS: ఎర్రబెల్లికి ఝాన్సిరెడ్డి ఝులక్.. కాంగ్రెస్ ఖాతాలోకి తొర్రూరు మున్సిపాలిటీ!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS మెజారిటీతో గెలిచిన ఏకైక స్థానం తొర్రూరు డైలామలో పడింది. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా, BRS 9, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధించింది. పాలకుర్తి MLA, వరంగల్ MP ఎక్స్ అఫిషియో సభ్యులుగా తొర్రూరు మునిసిపాలిటీలో నమోదు చేసుకున్నారు.
Rudrama Rocket: తొలిసారి ఓరుగల్లు గడ్డపై రాకెట్ ప్రయోగం.. ఆకాశంలోకి దూసుకెళ్లనున్న ‘రుద్రమ’ రాకెట్
వరంగల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన ఓరుగల్లు గడ్డపై తొలిసారిగా ఒక మోడల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.
suicide : వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
ఇద్దరు వ్యక్తుల వేధింపులు, అవమానం భర్తించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటామని మోసం చేయడంతో పాటు అనుమానంతో వేధించడంతో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది.
Medaram Jatara : మేడారం జాతరకు కేంద్రం గుడ్ న్యూస్ .. మరో రూ.3.70 కోట్ల నిధులు విడుదల
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది.
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-08-34-02.jpg)
/rtv/media/media_files/2026/04/09/fotojet-14-2026-04-09-19-36-40.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
/rtv/media/media_files/2026/02/15/thorrur-2026-02-15-11-01-53.jpg)
/rtv/media/media_files/2026/02/08/rocket-launch-2026-02-08-18-05-17.jpg)
/rtv/media/media_files/2026/01/30/fotojet-86-2026-01-30-10-14-33.jpg)
/rtv/media/media_files/2026/01/23/medaram-2026-01-23-21-19-21.jpg)