దేవకన్యలా దేసి గర్ల్!.. ‘వారణాసి’ ఈవెంట్లో ప్రియాంక రాయల్ ఎంట్రీ
హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న"వారణాసి" మూవీ ఈవెంట్ జరిగింది. రాజమౌళి, మహేశ్ బాబు టైటిల్ టీజర్ ఈవెంట్కు నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. వెబ్ స్టోరీస్
హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న"వారణాసి" మూవీ ఈవెంట్ జరిగింది. రాజమౌళి, మహేశ్ బాబు టైటిల్ టీజర్ ఈవెంట్కు నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. వెబ్ స్టోరీస్
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. హనుమంతుడు రాజమౌళి వెనుక ఉండి ఈ సినిమా తీయించారని అన్నారు.
మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇవాళ ఈ మూవీ టైటిల్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టైటిల్ టీజర్ను వదిలారు.
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
వారణాసిలోని రామ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది, ఒక తల్లి తన ముస్లిం ప్రేమికుడితో ఉన్న అక్రమ సంబంధానికి10 ఏళ్ల కుమారుడు అడ్డుగా ఉన్నాడని చంపేసింది.
మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారులుగా నటిస్తూ భక్తులును మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
వారణాసిలో 19ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మోదీ స్పందించారు. అత్యాచార సంఘటన గురించి వారణాసి పోలీసు కమిషనర్, డివిజనల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ నుండి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వారణాసిలో ఇంటర్ సెకండ్ ఈయర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కేసు నమోదైంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఏప్రిల్ 6న FIR నమోదు చేశారు. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి 7 రోజులు బంధించి 23మంది అత్యాచారం చేశారని యువతి ఆరోపించింది.