విజయ్ గెలుపు వెనుక జగన్.. ఫొటోలు వైరల్!
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ విజిల్ మోగిస్తున్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో కొనసాగుతోంది. విజయ్ గెలుపుపై ఏపీలోని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ విజిల్ మోగిస్తున్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో కొనసాగుతోంది. విజయ్ గెలుపుపై ఏపీలోని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
తమిళనాడు అంటేనే ద్రవిడ సిద్ధాంతాల పురిటిగడ్డ. 1967 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయం అంతా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరిగింది. కానీ, 2026 ఎన్నికల ఫలితాలు ఈ 70 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టాయి.
భారత రాజకీయాల్లో వామపక్షాల ప్రస్థానం ఇప్పుడు అత్యంత క్లిష్ట దశకు చేరుకుంది. దశాబ్దాల పాటు కోటల్లాంటి రాష్ట్రాలను ఏలిన ఎర్రజెండా, నేడు దేశవ్యాప్తంగా తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు తళపతి విజయ్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. కే
అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు విజయ్. రెండు వేర్వేరు కాలాలు, రెండు వేర్వేరు రాష్ట్రాలు.. కానీ చరిత్ర మాత్రం ఒకేలా పునరావృతమవుతోంది. తెలుగునాట ఒకప్పుడు అన్నగారు సృష్టించిన ఆ ప్రభంజనాన్ని, ఇప్పుడు తమిళనాట దళపతి విజయ్ కళ్ళకు కడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానిపూర్ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు సాగుతోంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన విక్రయించే చిరుతిండి తిని 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో 27 మంది చిన్నారులు కూడా ఉన్నారు.