Tamannaah: విజయ్ తో తమన్నా బ్రేకప్?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఈ వారం ఓటీటీ, థియేటర్ విడుదలకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. తండేల్, విడాముయార్చి, ఒక పథకం ప్రకారం సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా, ఆస్కార్ నామినేటెడ్ అనుజ, కోబలి, మిసెస్, ది మెహతా బాయ్స్, ఓటీటీలో సందడి చేయనున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ RC16. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు 20 క్రితం వాడిన రీల్ కెమెరాలు వాడనున్నారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై'. తాజాగా ఈ మూవీలో విలక్షణ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటి పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూయర్పై ఫైర్ అయింది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ‘దేవ’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో బాలీవుడ్ ‘బిగ్ హీరోస్’తో పనిచేయడం గురించి పదేపదే అడగడంతో ఆమె సహనం కోల్పోయింది. మీ ప్రాబ్లమ్ ఏంటి? అంటూ మండిపడింది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న బంగ్లాదేశ్కు చెందిన మొహమ్మద్ షరీఫుల్ను ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ ద్వారా పాజిటివ్గా గుర్తించారు ముంబై పోలీసులు.
నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్ను వైజాగ్లో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదని, ఇక్కడ కలెక్షన్లు రావాలని, లేకపోతే ఇంట్లో తన పరువు పోతుందని తెలిపాడు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అని.. టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్న యాంకర్, నటి ఝాన్సీ తెలిపారు. ఫిలిం ఛాంబర్ కు వ్యతిరేకంగా జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ను కోర్టు తోసిపుచ్చింది.
తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానన్నారు.