ఇంటర్నేషనల్ USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే.. అక్రమ వలసల చట్టాన్ని అమెరికాలో అధికారులు మహా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరేం చేసినా వెంటనే పట్టుకుంటున్నారు. తాజాగా పార్ట్ టైమ్ చేసుకుంటున్న ఇద్దరు విద్యార్ధులను అధికారులు పట్టుకున్నారు. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AI టూల్స్ వాడితే విద్యార్థులకు అది తగ్గుతుంది.. సర్వే రిపోర్ట్ ఏఐ టూల్స్ వాడుతున్న విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ తగ్గిపోతుందని బ్రిటన్లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 17ఏళ్లకు పైబడిన 650 మందికి కొన్ని టెస్టులు పెట్టారు. వారిలో AI టూల్స్ వారికంటే నార్మల్ స్టూడెంట్స్కు క్రిటికల్ థింకింగ్ స్కిల్ తక్కువగా ఉందట. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో పిల్లలకు తగ్గనున్న పుస్తకాల బరువు వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్లో పుస్తకాల బరువు తగ్గనుంది. దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించింది ఏపీ గవర్నమెంట్. దీని ప్రకారం సెమిస్టర్ల వారీగా అన్నింటనీ కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది. By Manogna alamuru 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Navodaya: నవోదయలో దారుణం.. బాలికలపై నలుగురు టీచర్ల లైంగిక దాడి! తెలంగాణలో మరో దారుణం జరిగింది. కామారెడ్డి నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో నలుగురు టీచర్లు విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు వెలుగులోకి వచ్చింది. వారిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై శివకుమార్ చెప్పారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mahabubabad: తెలంగాణలో కీచక టీచర్.. నాలుగో తరగతి బాలికలతో, ఛీ ఛీ! తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మరో కీచర్ టీచర్ రెచ్చిపోయాడు. నాలుగో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపించాడు. విషయం తల్లిదండ్రులకు తెలవడంతో అతడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ స్కూల్స్కు ఫేక్ బాంబ్ కాల్స్ స్టూడెంట్సే.. ఎగ్జామ్ రద్దు కోసం ఎంతకు తెగబడ్డారంటే..! ఢిల్లీలో రెండు స్కూళ్లలకు విద్యార్దులే ఫేక్ బాంబ్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష వాయిదా కావాలని, స్కూల్కు వెళ్లడం ఇష్టం లేదని ఇద్దరు విద్యార్థులు ఈ ఫేక్ బాంబు కాల్స్కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. By Kusuma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్..! సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెండు సార్లు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరు సెంట్రల్ యూనివర్సిటీలకు ఈ రూల్ వర్తించనుంది. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app IAC డైరెక్టర్ రమణ పైశాచికం? IAC Director | RTV IAC డైరెక్టర్ రమణ పైశాచికం? IAC Director | IAC Director Ramana Punishes his Student brutally and student says he is much afraid of him as the reason for not expressing out | RTV By RTV Shorts 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది 2024-2025 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn