BIG BREAKING: టీటీడీలో రూ.300 కోట్ల కుంభకోణం!
టీటీడీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరకామణిలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఛైర్మన్కు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ మాయం చేశారని భాను బలమైన ఆరోపణలు చేస్తున్నాడు.
Cyber crime: ఒక్కసారి క్లిక్ చేశారో.. సెకన్లలో మీ అకౌంట్ ఖాళీ
తెలంగాణలో హీరేహాళ్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి కేటుగాళ్లు రూ.9 లక్షలు కాజేశారు. అతని అకౌంట్లో డబ్బులు ఉన్నట్లు గుర్తించిన కేటుగాళ్లు వాట్సాప్లో ఓ మెసేజ్ను పంపారు. దాన్ని క్లిక్ చేయడంతో సెకన్ల సమయంలోనే మొత్తం డబ్బు కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సస్టైన్ కార్ట్ స్కాంపై శిల్పారెడ్డి క్లారిటీ | Shilpa Reddy Gives Clarity On Sustainkart Scam | RTV
ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్
నిరుద్యోగ అబ్బాయిలను టార్గెట్ చేసి మూడు నెలల్లో ప్రెగ్నెంట్ చేస్తే రూ.20 లక్షలు ఇస్తామని సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తున్నారు. మొదట ప్రాసెసింగ్ ఫీజు కట్టించుకుని.. ఆ తర్వాత వారిని కట్ చేసి ఇంకోరిని టార్గెట్ చేసి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఎంతకు తెగించార్రా, సినిమా తరహా దొంగతనం.. అమెజాన్ కే రూ.కోట్లలో కన్నం!
రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ అమెజాన్ కు రూ. కోటికి పైగా దెబ్బేశారు. ఆన్ లైన్ లో హై అండ్ లో కాస్ట్ వస్తువులు ఆర్డర్ చేసి.. ఎక్కువ ధర స్టిక్కర్ ను తక్కువ ధరకు పెట్టేవారు. తర్వాత ఎక్కువ ధర వస్తువు రిటర్న్ పెట్టి డబ్బులు దోచేశారు.
Hyderabad: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని లక్షలు కొట్టేశాడు, తీరా చూస్తే!
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని విడతల వారీగా డబ్బులు కట్టించుకున్నాడు. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు వారికి ఇచ్చాడు. తీరా వారు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా వేరే వారు ఉండటంతో షాక్ అయ్యారు.
/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
/rtv/media/media_files/BkJOSQHULvKw0m5oz0nE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/online-scam-jpg.webp)
/rtv/media/media_files/2024/11/05/SS70nt9oAu9dLHxLduLV.jpg)
/rtv/media/media_files/2024/10/29/1VFp8svTwcnN2tmuNd6l.jpg)