AP Crime: పల్నాడులో రియల్ ఎస్టేట్ మర్డర్.. తండ్రీకొడుకులను నరికి నరికి!
పల్నాడు జిల్లాలో పట్టపగలే తండ్రకొడుకులను దారుణంగా హత్య చేశారు. వీరిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
పల్నాడు జిల్లాలో పట్టపగలే తండ్రకొడుకులను దారుణంగా హత్య చేశారు. వీరిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
అమితాబ్ బచ్చన్కు రియల్ఎస్టేట్లో కాసుల పంట పడింది. ముంబైలోని అపార్ట్మెంట్ అమ్మితే 168 శాతం లాభం. 2021లో రూ.31 కోట్లకు కొన్న అపార్ట్మెంట్ను జనవరి 17న రూ.83 కోట్లకు అమ్మాడు. ఇన్నిరోజులు దీన్ని నటి కృతి సనన్కు నెలకు రూ.10 లక్షల రెంట్కు ఇచ్చారు.
హైదరాబాద్లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్కు పాల్పడింది.నగర శివార్లలోని అపార్ట్మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని 600 మంది నుంచి రూ. 150 కోట్లు వసూలు చేసింది. చివరికీ ఇప్పడు బోర్డు తిప్పేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వెంచర్ల పేరుతో సువర్ణభూమి రియల్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. లాభాల ఆశ చూపి 200 మంది కస్టమర్ల నుంచి దాదాపు రూ.2 కోట్లు వసూల్ చేసి మొహం చాటేసింది. ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తి చెల్లని చెక్కులు ఇచ్చి నిలువునా ముంచారంటూ కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు.