బిజినెస్ TGSPDCL: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకపై ఆ బిల్లులు చెల్లవు! జులై 1 నుంచి ఫోన్ పే, పేటీఎం, జీ-పే, ఆమెజాన్ పే లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును నిలిపివేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. TGSPDCL వెబ్సైట్, యాప్ ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn