Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి.
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి.
చాలారోజుల తర్వాత వారం ముగింపులో ఈరోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1961 పాయింట్ల (2.54%) పెరుగుదలతో 79,117 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 557 పాయింట్లు (2.39%) పెరిగి 23,907 వద్ద ముగిసింది.
వరుసగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ గట్టిగానే స్టాక్ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్ 160 పాయింట్లు తగ్గి 78,515 దగ్గర ట్రేడవుతుండగా.. నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 23,798 దగ్గర ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఈరోజు లాభాల బాట ఎక్కింది. నిన్న అత్యంత కనిష్టానికి దిగజారిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా హైజంప్ చేసి పైకొచ్చేశాయి. సెన్సెక్స్ 694, నిఫ్టీ 217 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 91 పాయింట్లు తగ్గి 78,722 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 23,999 వద్ద కొనసాగుతోంది.
చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి.
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి 82,149 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రసుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
గత ఐదు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి. ఈరోజు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ డిమాండ్ రోజురోజుకు తగ్గడంతో షేర్లు తగ్గుతూనే ఉన్నాయి.