Bihar : బిహార్ సీఎంగా మరోసారి నితీష్ కుమార్!
బీహార్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) కూటమి మధ్య కొత్త మంత్రివర్గ కూర్పుపై తుది ఫార్ములా ఖరారైంది.
బీహార్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) కూటమి మధ్య కొత్త మంత్రివర్గ కూర్పుపై తుది ఫార్ములా ఖరారైంది.
ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూ దూసుకుపోతోంది బీజేపీ. మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ(రామ్ విలాస్) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎల్జేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా 23 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీహార్లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. మహాగఠ్బంధన్ కూటమి మాత్రం 37 స్థానాల్లోనే ముందంజలో ఉంది.
బీహార్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 174 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్ బంధన్ ఓటమి దిశగా కదులుతోంది. దీంతో ఈసారి కూడా నితీష్-మోదీ కాంబినేషన్ హిట్ అయిందని అంటున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి దశలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. మొత్తం 9 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాఘటబంధన్ 6 స్థానాలతో ఆధిక్యంలో లేదు. ప్రస్తుతానికి ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.