Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.
మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మే 27కే నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరాన్ని తాకుతాయని ఐఎండీ తెలిపింది.
భారత్లో మరికొన్ని రోజుల్లో వేసవి కాలం ముగియనుంది. అయితే ఈసారి అంచనాల కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షకాలంలో బయటకు వెళ్లిప్పుడు మీ స్మార్ట్ ఫోన్స్ తడిసిపోవడం తరచూ జరుగుతుంటుంది. ఈ సమయంలో ఫోన్లను సురక్షితంగా ఉంచడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. IP67, IP68 రేటింగ్ ఉన్న ఫోన్స్ ప్రిఫర్ చేయండి. ఇవి వర్షంలో కూడా సురక్షితంగా ఉంటాయి. వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్ ఉపయోగించండి.
వర్షాకాలంలో బయటకు వెళ్తే కొన్ని ప్రత్యేక విషయాలు గుర్తుంచుకోవాలి. వాటర్ప్రూఫ్ బూట్లు, రెయిన్గేర్ పొడిగా, సౌకర్యవంతంగా ఉంచుతాయి. చెత్తాచెదారం, ఓపెన్ మ్యాన్హోల్స్ ఉండవచ్చు, తడి బూట్లు, బట్టలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జలుబుల ప్రమాదాన్ని పెంచుతాయి.
నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి 11 మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల గమనం సానుకూలంగా ఉందని అధికారులు వివరించారు. మే నెలాఖరుకే రుతుపవనాలు కేరళను తాకేందుకు రెడీగా ఉన్నాయి.
ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 22కు బదులు.. మే 19వ తేదీనే రుతుపవనాలు అండమాన్ నికోబార్ను తాకనున్నాయని పేర్కొంది. జూన్ 1లోగా కేరళకు రుతుపవనాలు చేరే అవకాశం ఉందని తెలిపింది.
గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్...
ర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల పక్కన నిలబడవద్దని చెప్పారు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్ రాడ్స్ ను వాడకూడదన్నారు. చెక్క లేదా ప్లాస్టిక్తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్ ప్రమాదాలతో..