Maoists: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత మూడు రోజులుగా మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు.
Maoists surrender : మావోయిస్టులకు బిగ్ షాక్...17 మంది లొంగుబాటు
కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం క్యాడర్కు చెందిన ఇద్దరు, పార్టీ సభ్యులు నలుగురు, మిలీషియా సభ్యులు 11 మంది ఉన్నట్లు వివరించారు.
Maoists: కాల్పులు వద్దు లొంగిపోతాం అంటున్న మావోయిస్టులు
ఆపరేషన్ కగార్ దెబ్బ మావోయిస్టులు మీద చాలా గట్టిగానే పడింది. ఇప్పటికే చాలామందిని హతమార్చారు భద్రతా బలగాలు. అయితే ఇప్పటికే బలహీనంగా అయిపోయిన మావోయిస్టులు ఇక పోరాడలేమిన అంటున్నారు. కాల్పులు ఆపితే వచ్చి లొంగిపోతామని చెబుతున్నారని తెలుస్తోంది.
Gadchiroli: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గరలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం వచ్చింది. దీంతో గడ్చిరోలి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.
భారీ ఎన్కౌంటర్.. మరో కీలకనేత మృతి
నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..
నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన కేశవరావు వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి చేరారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడం, ఐఈడీ బాంబు తయారీ, పేల్చడం వంటి వాటిలో కేశవరావు దిట్ట.
Maoists Killed: కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి
బుధవారం ఉదయం తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
KARREGUTTA : కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్...స్పాట్ లో వేలాదిమంది మావోయిస్టులు
ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెగుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. ఈ గుట్టల్లో సుమారు 1000మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉండడంతో గాలింపు ముమ్మరం చేశాయి.
/rtv/media/media_files/2025/06/09/KCKXwEcAlZjIeii003m3.jpeg)
/rtv/media/media_files/2025/06/07/uMA6QaeotsXYI3OtO5el.jpg)
/rtv/media/media_files/2025/05/31/5OTZyUmB7AD43vInF8LZ.jpg)
/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Massive-encounter-in-Bijapur.-8-Maoists-killed.jpg)
/rtv/media/media_files/2025/05/22/cN0emn45fwgfpEhf7Yz2.jpg)
/rtv/media/media_files/2025/05/21/R4o5OoKulcGFusUJUfDg.jpg)
/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
/rtv/media/media_files/2025/04/29/bRYo2gO0yBDRMXN03eyD.jpg)