AP: మద్యం అమ్మకాలపై ఏపీలో సిట్ దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం హయాంలో అంటే 2019నుంచి 2024 వరకూ జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ను ఏర్పాటు చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్ను నియమించింది.