పరువు తీసేశారు.. విదేశీ హోటల్లో వస్తువులు దొంగిలిస్తూ పట్టుబడ్డ భారతీయులు
ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఓ రిసార్టులో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగిలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు.
ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఓ రిసార్టులో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగిలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు.
హార్మూజ్ జలసంధి విషయంలో ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఐతే ఓ వైపు ఇరాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే..డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇండియాకు దగ్గరగా ఉన్న మలాక్కా జలసంధిపై ఫోకస్ పెట్టారు.
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఇండోనేషియా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ వివాదస్పద చట్టాన్ని అమల్లోకి తెస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ చట్టం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపేలా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండోనేషియాలో మళ్ళీ భూకంపం సంభవించింది. ఈ వారంలో ఇక్కడ భూమి కంపించడం ఇది రెండవ సారి. సలవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది.