నేషనల్ అమ్మాయి వలపు వలలో పడి.. పాకిస్థాన్కు మిలటరీ సీక్రేట్స్ లీక్ ఓ అమ్మాయి వలపు వలలో పడి భారత్కు చెందిన ఓ వ్యక్తి మన మిలిటరీ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India- Pakistan: భారత్, పాక్ల మధ్య కీలక సమావేశం.. ఎందుకంటే ? ఇటీవల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు మధ్య శుక్రవారం కీలక సమావేశం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pulwama attack: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా? పుల్వామా అటాక్కు జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు 19 మంది పాల్పడినట్లు NIA గుర్తించింది. అందులో ఏడుగురిని ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్ చేయగా, మరో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. ఐదుగురు దొరకలేదు. 2019లో అటాక్ జరగ్గా 2020 ఆగస్ట్ లో దర్యాప్తు సంస్థ చార్జ్ షీట్ ఇచ్చింది. By K Mohan 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Army: పాక్ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం భారత్లోకి అక్రమంగా ప్రవేశించాలని యత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖను దాటేందుకు యత్నిస్తుండగా.. ఏడుగురు చొరబాటుదారులను హతమార్చాయి. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Army: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్ భారత ఆర్మీకి చెందిన 'డేర్డెవిల్స్' అనే మోటర్ రైడర్ డిస్ప్లే టీమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. జనవరి 20న న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో కదిలే మోటర్బైక్లపై అత్యంత ఎత్తైన హ్యూమన్ పిరమిడ్ ఫీట్ చేసి అరదైన ఘనతను సాధించింది. By B Aravind 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చిట్టి చిట్టి రోబో.. ఇండియన్ ఆర్మీలో రోబోటిక్ డాగ్స్ మహారాష్ట్ర పూణెలో బుధవారం 77వ ఇండియన్ ఆర్మీ డే పరేడ్ నిర్వహించారు. అందులో రోబోటిక్స్ డాగ్స్ చేసిన మార్చ్పాస్ట్ అట్రాక్షన్గా నిలిచింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రోబోలను ఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పండగ పూట విషాదం.. జమ్మూకశ్మీర్లో పేలుడు జమ్మూకశ్మీర్లో ల్యాండ్ మైన్ పేలింది. రాజౌరీ జిల్లా నౌషేరాలోని భవానీ సెక్టార్లోని మక్రి ప్రాంతంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో మంగళవారం పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న పెట్రోలింగ్ జీప్కు ఇది జరగింది. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: భారత్ను రెచ్చగొడుతున్న చైనా.. సరిహద్దులో విన్యాసాలు తూర్పు లడఖ్లోని ఎల్ఎసి సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్ సరఫరా వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని పీఎల్ఏ వీటిని నిర్వహిస్తోంది. ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డేకి కొన్ని రోజుల ముందు చైనా వీటిని మొదలుపెట్టింది. By Krishna 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Defence Ministry: ఈ ఏడాది సంస్కరణల సంవత్సరం.. రక్షణశాఖ కీలక ప్రకటన కొత్త సంవత్సరం వేళ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 2025ను సంస్కరణల సంవత్సరంగా ప్రకటించారు. ఈ ఏడాది సాయుధ దళాలకు కీలకమైన ముందడుగని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn