భారత్ vs జింబాబ్వే: BCCI షెడ్యూల్ రిలీజ్!
2026 జులైలో జింబాబ్వే పర్యటనుకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ పర్యటనలో భారత్ జింబాబ్వే భారత్ తో మూడు ట్వీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి.
2026 జులైలో జింబాబ్వే పర్యటనుకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ పర్యటనలో భారత్ జింబాబ్వే భారత్ తో మూడు ట్వీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5.30, డీజిల్ ధరను లీటరుకు రూ.3 పెంచింది.
హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది. భారత్తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు చెందిన నౌకలను తమ జలసంధి గుండా అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన ప్రకటన చేశారు.
భారత్ తన అవసరాలకు కావాల్సిన LPGలో దాదాపు 60 శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మూతపడటంతో వంట గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వపక్ష సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి
పాకిస్థాన్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య పూరితమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ తరువాతి స్థానాల్లో బంగ్లాదేశ్, తజికిస్థాన్ ఉండగా భారత్ 6వ స్థానంలో నిలిచింది.
మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఇండియా ఎంట్రీ ఇస్తోందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్తపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
భారత ఈశాన్య సరిహద్దుల్లో డ్రోన్ యుద్ధతంత్రంపై శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలతో అమెరికాకు చెందిన మాథ్యూ వాన్డైక్ అనే వ్యక్తిని, మరో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.