BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?
కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో భవిష్యత్తులో పాకిస్తాన్తో ఎలాంటి మ్యాచ్లు ఆడవద్దని బీసీసీఐని అభిమానులు కోరుతున్నారు. దీనిపై బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఏది చెబితే అది జరుగుతుందన్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించిన భారత్
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కశ్మీర్ తన ప్రధాన రక్తనాళమన్న మాటలను భారత్ తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ భారత అంతర్భాగమని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత భూభాగాలను భారత్కు అప్పగించాలంది.
బై బై పాక్..మీరు ఇంటికి మేము సెమిస్ కు! | India Fans Celebration | IND -PAK | Champions Trophy | RTV
India vs Pakistan: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. ఆ జట్టు ఓడిపోతుంది: కుంభమేళాలో బాబా సంచలన వ్యాఖ్యలు (వీడియో)!
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు ముందు కుంభమేళాలో IIT బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఆయన అంచనా వేశారు. పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
India vs Pakistan: కోహ్లికి హగ్ ఇవ్వొద్దు.. వారితో చనువుగా ఉండొద్దు: టీమిండియాపై పాకిస్థాన్ గరంగరం!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాక్ ఫ్యాన్స్ తమ క్రికెటర్లకు హెచ్చరికలు చేస్తున్నారు. తమ దేశానికి రాని భారత క్రికెటర్లతో చనువుగా ఉండొద్దని అంటున్నారు. విరాట్ కోహ్లికి హగ్లు ఇవ్వొద్దని చెబుతున్నారు.
భారత్ Vs పాకిస్థాన్.. నేడే హాకీ ఫైనల్ పోరు.. ఎందులో చూడొచ్చంటే?
జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇవాళ జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు IST ప్రారంభం కానుంది. దీనిని ఒమన్ హాకీ అసోసియేషన్కి చెందిన యూట్యూబ్ ఛానెల్లో
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై నేడే తుది నిర్ణయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎక్కడ నిర్వహించాలనే దానిపై నేడు ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. పాకిస్థాన్లో ట్రోఫీ జరిగితే భారత్ ఎట్టి పరిస్థితుల్లో రాదని బీసీసీఐ చెప్పింది. కనీసం హైబ్రిడ్ మోడల్ అయిన నిర్వహించాలని కోరింది. కానీ ఈ పద్ధతికి పాకిస్థాన్ ఒప్పుకోలేదు.
BCCI: పాక్కి వెళ్లేది లేదు.. ఐసీసీకి తేగేసి చెప్పిన బీసీసీఐ
పాకిస్థాన్ దేశం ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే టీమిండియా పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తి లేదని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. ఉగ్రవాద చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏడాది నుంచి జరిగిన ఉగ్రవాద ఘటనలను కూడా బీసీసీఐ ఆ లేఖలో పేర్కొంది.
/rtv/media/media_files/2025/04/23/oeAVjH5IodanQPnjU7Vw.jpg)
/rtv/media/media_files/2025/04/17/QBOA1tNkZrarOKLdx96U.jpg)
/rtv/media/media_files/2025/02/21/qAqI47sIubPGfJPjmvpu.jpg)
/rtv/media/media_files/2025/02/15/ZwEmpc7TWIhav38a8XlV.jpg)
/rtv/media/media_files/2024/12/04/0PTlRFoRfzHVhYogyOqe.jpg)
/rtv/media/media_files/2024/11/15/yLnFlXg4bWhdAilojQcA.jpg)