OYO: ఓయో బుకింగ్స్లో హైదరాబాదే టాప్
హైదరాబాద్ వాసులు ఓయోను తెగ వాడేస్తున్నారు. దేశం మొత్తంలో ఓయోను బుక్ చేసుకున్న వారిలో హైదరాబాదీయులు అత్యధికంగా ఉన్నారని చెబుతున్నారు. 2024 బుకింగ్స్కు సంబంధించి ఓయో ట్రావెలోపీడియాను విడుదల చేసింది.
హైదరాబాద్ వాసులు ఓయోను తెగ వాడేస్తున్నారు. దేశం మొత్తంలో ఓయోను బుక్ చేసుకున్న వారిలో హైదరాబాదీయులు అత్యధికంగా ఉన్నారని చెబుతున్నారు. 2024 బుకింగ్స్కు సంబంధించి ఓయో ట్రావెలోపీడియాను విడుదల చేసింది.
హైదరాబాద్ లోని 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా బాధ్యతలు చేపట్టారు. దీని కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ పొందారు. సమాజంతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాల్ని కల్పించింది.
దేశంలో సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్-5లో ఉంది. రాష్ట్రంలోని ట్రైకమిషనరేట్లలో కేవలం ఈ ఒక్క ఏడాది 20,414 కేసులు నమోదైనట్లు నేర గణాంకాలు చెబుతున్నాయి. కేసులు పెరుగుతున్నా.. వాటి రికవరీలో మాత్రం ఆశించినంత స్థాయిలో లేవని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
బీహార్ దొంగలు...వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ను చోరీ చేసి పారిపోయారు. వివరాలు కింద ఆర్టికల్లో..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలకు గురైన బాధితులు రూ.297 కోట్లు పోగొట్టుకున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. చాలామంది పరువు పోతుందని ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని చెప్పారు.
హైదరాబాద్లోని మదాపూర్లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఖానామెట్లోని మీనాక్షి టవర్స్లో మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దళిత, గిరిజన క్రిస్టియన్ సోదరులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్న్యూస్. నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. దాదాపు 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
హైదరాబాద్ కోకాపేట్లో భారీ పేలుళ్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఓ నిర్మాణ సంస్థ డిటోనెటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేయగా పెద్ద బండరాళ్లు గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయి. పలువురికి గాయాలవగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.