Sweden: స్వీడన్ లో కాల్పులు..పది మంది మృతి
స్వీడన్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడి ఒరెబ్రో నగరంలో ఓ అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కాల్పులు జరిగాయి. ఇందులో కాల్పుల జరిపిన వ్యక్తితో పాటూ మరో పది మంది మృతి చెందారు.
స్వీడన్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడి ఒరెబ్రో నగరంలో ఓ అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కాల్పులు జరిగాయి. ఇందులో కాల్పుల జరిపిన వ్యక్తితో పాటూ మరో పది మంది మృతి చెందారు.
నిన్న హైదరాబాద్ ప్రిజం పబ్ దగ్గరలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. 2022 నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు.
అమెరికాలోని వాషింగ్టన్ ఏవ్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు తల్లిదండ్రులు చైతన్యపురి పరిధిలోని ఆర్కేపుర గ్రీన్హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్నారు. తండ్రి పేరు చంద్రమౌళిగా గుర్తింపు.
హైదరాబాద్లో బీదర్ దొంగల ముఠా కాల్పులు కలకలం రేపాయి. బీదర్లో ఓ ఏటీఎం వ్యాన్ కొల్లగొట్టిన దొంగల ముఠా డబ్బులతో పారిపోయి హైదరాబాద్ వచ్చింది. వారిని పట్టుకోవడానికి వచ్చిన బీదర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగల ముఠా మూడు రౌండ్ల కాల్పులు జరిపింది.
అగ్ర రాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు కలవర పెడుతున్నాయి. తన శత్రువు ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి పట్టుకునే అమెరికా.. సొంత దేశంలో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయలేకపోవడం ఇబ్బందిగా మారింది.
అమెరికాలో గన్ కల్చర్కు చాలామంది బలైపోతున్నారు. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు సంచలనం రేపాయి. అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లు. కానీ అక్కడున్న ఆయుధాల సంఖ్య 39 కోట్లు. దీని వల్ల అమెరికాలో శాంతిభద్రలు దెబ్బతింటున్నాయి.
ఢిల్లీ షాహదారా జిల్లాలో ఫార్శ్ బజార్ లో డిసెంబర్ 7 ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి సునీల్ జైన్పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
మహారాష్ట్రలోని నాసిక్లో తీవ్ర విషాదం జరిగింది. ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలో షెల్ మిస్ ఫైర్ అవడంతో గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్(21) అనే అగ్నివీరులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో భారతీయుల మీద దాడుల, కాల్పులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా మరో భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరిగాయి. రోడ్ యాక్సిడెంట్ విషయంలో జరిగిన వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.