CM Kejriwal: సీఎం కేజ్రీవాల్కు ఇంజెక్షన్స్పై ఈ నెల 22న తీర్పు!
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగాయని.. అందుకోసం తనకు ఇన్సులిన్ను అందించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 22న తీర్పును వెలువరించనుంది.
Enforcement Directorate: హైదరాబాద్లో రూ.12.87 కోట్లు సీజ్
ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
TMC: భూకబ్జా కేసులో కామంధుడు, టీఎంసీ నేతషేక్ షాజహాన్ను అరెస్ట్ చేసిన ఈడీ..!
భూకబ్జా కేసులో సస్పెన్షన్కు గురైన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ను ఈడీ అరెస్టు చేసింది. బసిర్హత్ జైలులో దర్యాప్తు సంస్థ అధికారులు విచారించిన తర్వాత అరెస్టు చేశారు.సందేశ్ఖాలీ గ్రామానికి చెందిన పలువురు మహిళలపై షేక్ షాజహాన్, అతని సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
MLC Kavitha Case: ఇది అక్రమ కేసు.. న్యాయపరంగా పోరాడుతున్నా: ఎమ్మెల్సీ కవిత
రిమాండ్ ముగియడంతో ఈ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది అక్రమ కేసు అని.. రాజకీయ కుట్రతో పెట్టినదని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు.
Kavitha: రూ.100 కోట్ల చెల్లింపుల్లో కవితది కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన!
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. అరెస్ట్ సమయంలో కవిత బంధువులు తమకు ఆటకం కల్పించారని ఈడీ వెల్లడించింది.
MLC Kavitha : ఆ రూ.100 కోట్లు ఎక్కడివి?.. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం!
ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి? లిక్కర్ స్కామ్ డీలింగ్తో వచ్చిన రూ. 192 కోట్లు ఏం చేశారు? అంటూ వరుస ప్రశ్నలతో అధికారులు కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.
Byjus: బిగుస్తోన్న ఉచ్చు.. బైజూస్ రవీంద్రన్పై లుకౌట్ నోటిసులు!
బైజూస్ ఇన్వెస్టర్ల సమావేశానికి ముందు బైజూ రవీంద్రన్కు షాక్ తగిలింది. ఈ ఎడ్-టెక్ కంపెనీ వ్యవస్థపకుడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ని ఈడీ కోరింది. బైజూస్ కంపెనీ విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటోంది.
ED Probe on Paytm: పేటీఎంకు మరో కష్టం.. విదేశీ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తున్న ఈడీ..!
పేటీఎం మరింత కష్టాల్లోకి జారిపోతోంది. ఆర్బీఐ నిషేధాజ్ఞలు విధించిన తరువాత.. ఇప్పుడు ఈడీ అలాగే ఇతర దర్యాప్తు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల వివరాలను సేకరిస్తున్నాయి. దీంతో పేటీఎం పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది.
/rtv/media/media_files/2024/10/19/BS2clrSnb2MpqhDAeyDX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kejriwal-from-jail-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Enforcement-Directorate-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TMC-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/MLC-Kavitha-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/MLC-Kavitha-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/MLC-Kavitha-ED-Enquiry--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/byjus-ravindran-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ED-probe-on-Paytm-jpg.webp)