Enforcement Directorate : ఈడీ ఎదుట హాజరైన వివేక్ వెంకటస్వామి
ఎన్నికల సందర్భంగా నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు.
ఎన్నికల సందర్భంగా నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది ఈడీ. ప్రణవ్ జ్యువెలర్స్ గోల్డ్ స్కీం మోసానికి సంబంధించిన కేసులో ఈడీ సమన్లు జారీచేసింది. ప్రకాశ్ రాజ్ ప్రణవ్ జ్యువెల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వాలన ఆయనను విచారించడం అవసరమని ఈడీ భావిస్తోంది.
ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సమన్లు పంపింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్లో భాగంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది. ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థపై మనీలాండరింగ్ ఆరోపణలున్న నేపథ్యంలో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ప్రకాశ్రాజ్కు ఈడీ సమన్లు జారీ చేసింది.
రాహుల్, సోనియా గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. రూ.752కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి షాక్ తగిలింది. భూకబ్జాకు సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో అగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది గతంలో అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ లోని కార్యాలయంలో ఆయన్ని ఈడీ ప్రశ్నించింది.