BIG BREAKING : పాకిస్థాన్లో భూకంపం.. 240 కిలోమీటర్ల లోతులో!
పాకిస్తాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది.
పాకిస్తాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది.
రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. సఖాలిన్ ఒబ్లాస్ట్లోని సెవెరో-కురిల్స్క్ సమీపంలో ఉదయం 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నలుగురు మరణించగా, 60 మందికి పైగా గాయలయ్యాయి. అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం
ఆఫ్ఘనిస్తాన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్కు సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.
పాకిస్థాన్లో సోమవారం ఉదయం 11:12 గంటలకు (IST) రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలతో సతమతమవుతున్న భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అర్థరాత్రి భూకంపంతో వణికిపోయాయి. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. అలాగే కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
ఆఫ్ఘనిస్తాన్ను మరోసారి భూకంపం వణికించింది. ఆ దేశంలోని ఖండూద్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. హిందూ కుష్ పర్వత శ్రేణులలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం 121 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.
ఫిలిప్పీన్స్లోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు.
ఫిలిప్పీన్స్లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మయన్మార్లోనూ శుక్రవారం ఉదయం 05:53:57 IST (భారత ప్రామాణిక సమయం)న 4.2 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది.