Deepika Padukone : దీపిక పదుకుణేకు కేంద్రం కీలక బాధ్యతలు!
బాలీవుడ్ నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.
బాలీవుడ్ నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.
మహిళా సాధికారత పెంచే లక్ష్యంతో బీహార్ రాష్ట్రంలో 'ముఖ్యమంత్రి మహిళా ఉపాధి యోజన'ని ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (సెప్టెంబర్ 26న) వీడియో కాన్ఫరెన్స్లో ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
56 జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో జీఎస్టీ శ్లాబ్ లలో మార్పులు చేశారు. దీంతో పాటూ వ్యక్తిగత, జీవిత...అన్ని బీమాలకు మినహాయింపు ఇచ్చారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 బిల్లును ఆమోదించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
వాట్సాప్ అనేది మనిషి జీవితంలో కీలకంగా మారింది. ప్రపంచంలో అత్యధికమంది వాడే మెసేజింగ్ యాప్గా అవతరించింది. అయితే వాట్సాప్ వినియోగదారులను హెచ్చరించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు మాజీ CJI డీవై చంద్రచూడ్ ఇప్పటి వరకు ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. సీజేఐ గడువు ముగిసినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో ఆ బిల్డింగ్ స్వాధీనం చేసుకోవాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు యంత్రాంగం లేఖ రాసింది.