BIG BREAKING: విజయ్కు మరోసారి నోటీసులు పంపించిన సీబీఐ
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
అది 2017 జూన్ 4.. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారణం జరిగిన రోజు. ఉద్యోగం కోసం వెళ్లిన మైనర్ బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘోరం ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసుగా ఎన్నో మలుపులు తిరిగింది.
ఇండియన్ ఆర్మీలో అవినీతి తిమింగళం బయటపడింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ ముడుపుల కేసులో సిబిఐకి చిక్కారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఇటీవల టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. విజయ్ పార్టీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. అంతరాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించడం సుమచితం అని అన్నారు
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలింది. రూ.2929 కోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం మోసం కేసులో అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశాలు జారీ చేసింది